Exclusive

Publication

Byline

టీజీ ఎడ్‌సెట్‌ కౌన్సెలింగ్ 2025 : కొనసాగుతున్న సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు - సెప్టెంబర్ 2 తుది గడువు

Telangana,hyderabad, ఆగస్టు 31 -- బీఈడీ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం టీజీ ఎడ్ సెట్ - 2025 కౌన్సెలింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ పూర్తి కాగా. ప్రస్తుతం సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు జరుగ... Read More


విద్యార్థులకు అలర్ట్ - ఇంటర్ అడ్మిషన్లకు దగ్గరపడిన గడువు, ఇదే ఫైనల్ ఛాన్స్..!

Telangana,hyderabad, ఆగస్టు 30 -- రాష్ట్రంలో అన్ని రకాల జూనియర్‌ కాలేజీల్లో ఫస్ట్ ఇయర్ ప్రవేశాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే మొదటి విడత అడ్మిషన్ల ప్రక్రియ ముగిసింది. ప్రస్తుతం రెండో విడత అడ్మిషన్ల ప్రక్... Read More


క్రీడాకారులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్‌ - 3 శాతం స్పోర్ట్స్‌ కోటా అమలు

Andhrapradesh, ఆగస్టు 30 -- రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించడానికే 3 శాతం స్పోర్ట్స్ కోటా అమలు చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. 'బ్రేకింగ్ బౌండరీస్ విత్ నారా లో... Read More


నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు - సభ ముందుకు కాళేశ్వరం రిపోర్ట్..! బీసీ రిజర్వేషన్లపై చర్చ

Telangana,hyderabad, ఆగస్టు 30 -- తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు షురూ కానున్నాయి. ఇవాళ ఉదయం 10. 30 గంటలకు శాసనసభ, మండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. అయితే ఈ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహిస్తారనే దానిపై బీఏసీ... Read More


'కృష్ణమ్మను కుప్పానికి తెచ్చాం, నా సంకల్పం నిజమైంది' - సీఎం చంద్రబాబు భావోద్వేగం

Andhrapradesh,kuppam, ఆగస్టు 30 -- ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు. పరమసముద్రం వద్ద కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కుప్పానికి రెండే... Read More


తిరుమల అప్డేట్స్ : సెప్టెంబర్ 24 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు - విశేష ప‌ర్వ‌దినాల లిస్ట్ ఇదే

Andhrapradesh,tirumala, ఆగస్టు 30 -- శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. వచ్చే సెప్టెంబర్ మాసంలో జరిగే విశేష పర్వదినాల వివరాలను ప్రకటించింది. సెప్టెంబర్ 3న విష్ణుపరివ... Read More


కేబినెట్ భేటీ : గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కోదండరామ్, అజారుద్దీన్ - స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లపై కీలక నిర్ణయం..!

భారతదేశం, ఆగస్టు 30 -- శాసనసభ వాయిదా తర్వాత రాష్ట్ర మంత్రివర్గం అసెంబ్లీ కమిటీ భేటీ అయింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కొనసాగిన ఈ సమావేశంలో. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.బీసీలకు 42 శాతం రిజర్వేషన... Read More


హైదరాబాద్ : గొంతు నులిమి, డంబెల్ తో కొట్టి..! ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య, వెలుగులోకి సంచలన విషయాలు

Telangana,hyderabad, ఆగస్టు 30 -- వివాహేతర సంబంధాల నేపథ్యంలో అమాయకులు ప్రాణాలు పోతున్నాయి. అడ్డుతొలగించుకోవాలనే ఆలోచన వస్తే చాలు. హత్య చేసేందుకు వెనకడాటం లేదు. పిల్లలు, కుటుంబం అనే ఆలోచన లేకుండా. ఎంతట... Read More


గోదావరికి వరద ఉద్ధృతి...! భద్రాచలం వద్ద పెరుగుతున్న నీటిమట్టం, లోతట్టు ప్రాంతాలకు హెచ్చరికలు

భారతదేశం, ఆగస్టు 30 -- భారీ వర్షాల నేపథ్యంలో మళ్లీ గోదావరిలో వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. శుక్రవారంతో పోల్చితే. ఇవాళ వరద ప్రవాహం ఎక్కువగా ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. లోతట్టు ప్రాంతాల... Read More


ఇక ఈజీగా ఫైర్ సెఫ్టీ ఎన్‌ఓసీ..! ప్రత్యేక పోర్టల్ ప్రారంభం, అప్లికేషన్ ప్రాసెస్ ఇలా

Andhrapradesh, ఆగస్టు 30 -- ఫైర్ ఎన్ఓసీ కోసం చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు..! ఆఫీసుల చుట్టూ తిరిగితే కానీ పని కాదు. ఇలాంటి ఇబ్బందులకు చెక్ పెట్టేలా ఏపీ సర్కార్ సరికొత్త సేవలకు శ్రీకారం చుట్టింది. ఫైర... Read More